‘ప్రాజెక్ట్ 511' అనేది హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని గవర్నమెంటు పాఠశాలల్లో కనీస ప్రాథమిక అవసరాలైన టాయ్ లెట్స్, బ్లాక్ బోర్డ్స్, బెంచీలు, మొబైల్ సైన్స్ ల్యాబ్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ లాంటి వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 62,000 వేలకు పైగా పిల్లలు 312 పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ‘ది హైదరాబాద్ రౌండ్ టేబుల్ నెం.8 చారిటబుల్ ట్రస్ట్' ఈ ప్రాజెక్టును లీడ్ చేస్తోంది.
Thursday, July 26, 2012
‘ఈగ’ లాభాల్లో 22 లక్షలు చారిటీ కోసం...రాజమౌళి.....
‘ప్రాజెక్ట్ 511' అనేది హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని గవర్నమెంటు పాఠశాలల్లో కనీస ప్రాథమిక అవసరాలైన టాయ్ లెట్స్, బ్లాక్ బోర్డ్స్, బెంచీలు, మొబైల్ సైన్స్ ల్యాబ్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ లాంటి వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 62,000 వేలకు పైగా పిల్లలు 312 పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ‘ది హైదరాబాద్ రౌండ్ టేబుల్ నెం.8 చారిటబుల్ ట్రస్ట్' ఈ ప్రాజెక్టును లీడ్ చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment