‘కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి సంబంధించిన షూటింగులో పాల్గొనబోతన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఆహ్వానం. రేపటి (ఆగస్టు 9) నుంచి ఆగస్టు 12 వరకు షూటింగ్ జరుగుతుంది. ఉదయం 9గంట లనుంచి సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది' అని పూరి ట్వీట్ చేశారు.
పవన్, తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు.
No comments:
Post a Comment